భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో లీగ్లో భాగస్వామ్యమయ్యారు. ఇప్పటికే ఫుట్బాల్లో కేరళ బ్లాస్టర్, బ్యాడ్మింటన్లో బెంగళూరు బ్లాస్టర్లకు యజమాని అయిన సచిన్ తాజాగా ప్రొ కబడ్డీలో కూతపెట్టేందుకు సిద్ధమయ్యారు.
May 13 2017 8:04 AM | Updated on Mar 22 2024 11:26 AM
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో లీగ్లో భాగస్వామ్యమయ్యారు. ఇప్పటికే ఫుట్బాల్లో కేరళ బ్లాస్టర్, బ్యాడ్మింటన్లో బెంగళూరు బ్లాస్టర్లకు యజమాని అయిన సచిన్ తాజాగా ప్రొ కబడ్డీలో కూతపెట్టేందుకు సిద్ధమయ్యారు.