శ్రీనివాస్ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ | YS sharmila paramarsha yatra in Nalgonda distirict | Sakshi
Sakshi News home page

Jun 10 2015 12:09 PM | Updated on Mar 21 2024 6:38 PM

తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో తలపెట్టిన మలి విడత పరామర్శ యాత్ర రెండోరోజు నల్లగొండ జిల్లాలో కొనసాగుతుంది. బుధవారం ఉదయం ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామంలో ఏదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement