నూరు శాతం మాదే విజయం | YSRCP will win Nandyal; people voted against TDP, says Shilpa Mohan reddy | Sakshi
Sakshi News home page

Aug 23 2017 7:46 PM | Updated on Mar 21 2024 8:52 PM

అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగిన తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. వాతావరణాన్ని కలుషితం చేసేలా టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని, నూటికి నూరు శాతం గెలుపు వైఎస్సార్‌సీపీదేనని, భారీ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. బుధవారం ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement