అక్రమార్జన కోసం కృష్ణాజిల్లా గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో పేకాట నిర్వహించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు అక్రమంగా నిర్మించిన బిల్డింగ్లలో క్లబ్ నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన అనుచరులు, మద్దతుదారులు, మహిళలతో కలిసి కొడాలి నాని శుక్రవారం గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వద్ద ఆందోళనకు దిగారు
గుడివాడలో కొడాలి నాని ఆందోళన
Published Sat, Oct 4 2014 8:56 AM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement