వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం అనంతపురానికి వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు అరవిందనగర్కు చేరుకుని మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వెల్లడించారు.
May 8 2017 7:12 AM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement