నేడు విశాఖలో యువభేరీ | YS Jagan's Yuvabheri In Vizag | Sakshi
Sakshi News home page

Sep 22 2015 6:53 AM | Updated on Mar 21 2024 7:47 PM

యువభేరీ సదస్సులో విద్యార్థులు, యువతను ఉ ద్దేశించి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కీలకోపన్యాసం చేస్తారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందీ వివరిస్తారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మో సాన్ని ఎండగడతారు. రాష్ట్రం వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధి చెందాలన్న, విద్యా-ఉపాధి అవకాశాలు లభించాలన్న ప్రత్యేక హోదా సాధనే ఏకైక మార్గమ ని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement