'ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు' | ys jagan's samaikya shankaravam in bhogapuram, vizianagaram | Sakshi
Sakshi News home page

Feb 9 2014 1:38 PM | Updated on Mar 21 2024 8:11 PM

ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీల వల్లే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని జగన్ విమర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement