‘అదిగో చార్మినార్.. ఇదిగో సేల్ సర్టిఫికెట్’ | ys jagan mohan reddy speech on endowment lands lease issue | Sakshi
Sakshi News home page

Mar 15 2017 10:12 AM | Updated on Mar 21 2024 7:47 PM

దేవాదాయ భూములను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ. 70 కోట్లు విలువ చేసే భూములను సిద్ధార్థ విద్యాసంస్థకు కారు చౌకగా ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement