షర్మిల 201వ రోజు పాదయాత్ర షెడ్యూల్ | | Sakshi
Sakshi News home page
breaking news

Jul 6 2013 10:53 AM | Updated on Mar 20 2024 3:59 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 201వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణశ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. షర్మిల శనివారం తూర్పు నియోజక వర్గంలోని వాల్తేరు వైఎస్సార్ సెంటర్‌లో పాదయాత్ర మొదలు పెడతారు. ఏఎస్‌రాజా మైదానం, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా సాగి హనుమంతువాక సమీపంలో లంచ్ చేస్తారు. తర్వాత పెదగదిలి, తోట గరువు మీదుగా ఆరిలోవ చేరుకుంటారు. రాత్రికి అక్కడికి సమీపంలో బస చేస్తారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement