శంషాబాద్ చేరుకొన్న యాదయ్య మృతదేహం | Sakshi
Sakshi News home page

శంషాబాద్ చేరుకొన్న యాదయ్య మృతదేహం

Published Thu, Jun 27 2013 10:54 AM

జవాను యాదయ్య మృతదేహం గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. మృతదేహన్ని అతని స్వస్థలమైన మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆంధ్ర సబ్ ఏరియా మిలటరీ లాంఛనాలతో యాదయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement