నేడే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ | | Sakshi
Sakshi News home page

Jul 3 2013 11:13 AM | Updated on Mar 22 2024 11:06 AM

పంచాయతీ సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి బుధవారం ఎన్నిక ల నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. అయితే మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనానికి సంబంధించి కోర్టు వివాదాలు ఉన్న పంచాయతీల్లో మాత్రం ఎన్నికలు నిర్వహించరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీలు కోర్టు వివాదాల్లో ఉన్నాయన్న వివరాలను తెప్పించుకుంటున్న ఎన్నికల సంఘం.. వాటి ఆధారంగా జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించనుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement