వైయస్‌ జగన్ గట్స్ ఉన్న నాయకుడు | | Sakshi
Sakshi News home page

Jul 2 2013 2:54 PM | Updated on Mar 20 2024 3:59 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారతం జరుగుతుందన్నారు లక్ష్మీ పార్వతి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గట్స్‌ ఉన్న నాయకుడని చెప్పారు. 197వ రోజు పాదయాత్రలో పాల్గొన్న లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అభిమన్యుడు కాదు..అర్జునుడు అంటోన్న లక్ష్మీ పార్వతి

Advertisement
 
Advertisement
Advertisement