కేంద్రం చంద్రబాబును దొంగలా చూస్తోంది | vellampalli srinivas takes on chandra babu | Sakshi
Sakshi News home page

Dec 13 2016 1:46 PM | Updated on Mar 21 2024 6:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారారని వైఎస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో మంగళవారం ఆయన పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement