'రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదు' | Sakshi
Sakshi News home page

'రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదు'

Published Sat, Dec 26 2015 4:30 PM

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా ప్రజా నాయకుడని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు.

Advertisement
Advertisement