నేడే రీ పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

నేడే రీ పోలింగ్‌

Published Sun, Mar 19 2017 9:41 AM

ఆదివారం జరుగనున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రీ పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఆదిలక్ష్మయ్య, పాపాన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారవడంతో రీపోలింగ్‌ జరుపుతున్న విషయం తెలిసిందే.