తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లకు కార్మికలు భారీ సంఖ్యలో చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Jul 19 2016 9:40 AM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement
