తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో నేడు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర కేబినేట్ బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో ఉదయం 9.30 గంటలకు మంత్రి వర్గ సభ్యులు భేటీకానున్నారు. పార్టీ చీఫ్ శశికళ ముఖ్యమంత్రి అని వదంతులు వస్తున్న నేపథ్యంలో దీనిపై కేబినేట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు
Jan 4 2017 4:18 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement