మరో గాంధీ కోసం ఎదురు చూద్దాం.. | students protest in rishiteswari case | Sakshi
Sakshi News home page

Aug 15 2015 7:56 PM | Updated on Mar 20 2024 3:53 PM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబూరావును అరెస్ట్ చేయనందుకు విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజును బ్లాక్ డేగా పాటించాలని విద్యార్థులు పిలుపిచ్చారు. ఫేస్బుక్లో రిషితేశ్వరి పేజీలో విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement