విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి గొడవ వ్యవహారంలో పౌర విమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు దొరికిపోయారు. గొడవ జరినప్పుడు ఆయన అక్కడే ఉన్నారని వెల్లడైంది. ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై రిపబ్లిక్ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయం బహిర్గతమైంది.