ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం నోటీసులు | notices to telangana speaker, mlas by supreme court | Sakshi
Sakshi News home page

Aug 17 2016 2:42 PM | Updated on Mar 22 2024 11:30 AM

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలను బలహీనం చేసే చర్యలను ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలను అడ్డుకోకుండా స్పీకర్ ఎలా ఉంటున్నారని అడిగినట్లు కూడా సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఈ పిటిషన్ వేయగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు స్పీకర్, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement