తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలను బలహీనం చేసే చర్యలను ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలను అడ్డుకోకుండా స్పీకర్ ఎలా ఉంటున్నారని అడిగినట్లు కూడా సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఈ పిటిషన్ వేయగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు స్పీకర్, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
Aug 17 2016 2:42 PM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement