సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు:కెసిఆర్ | new-homes-with-all-facilities-kcr | Sakshi
Sakshi News home page

Sep 1 2014 8:18 PM | Updated on Mar 21 2024 9:01 PM

దళితవాడల్లో దరిద్రాన్ని తరిమికొడదామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపు ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ విజ్ఞప్తి మేరకు కెసిఆర్ సనత్ నగర్లోని ఐడిహెచ్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ అక్కడ ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. వెంటనే ఆ ఇళ్లను ఖాళీ చేయమని ఆయన దళితులను కోరారు. అయిదు నెలలలో సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పనులు రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement