ఇంఫాల్‌లో మోదీ.. ఈశాన్యానికి హామీ! | Narendra Modi Speech At Rally In Imphal | Sakshi
Sakshi News home page

Feb 25 2017 1:52 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. మణిపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీని గద్దెదించి.. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement