కేసును తుదివరకు తీసుకెళ్లండి: ఈసీ | Election Commission writes to Telangana Government over cash for vote scam | Sakshi
Sakshi News home page

Jun 17 2015 5:11 PM | Updated on Mar 22 2024 11:06 AM

ఓటుకు నోటు కేసును తుది వరకు అర్థవంతంగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి తెలంగాణ సర్కారుకు ఓ లేఖ అందింది. వాస్తవానికి ఓటుకు నోటు కుంభకోణం గత నెల 31వ తేదీ రాత్రి వెలుగుచూసింది. మర్నాడే తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ కేసు వివరాలను అప్పట్లోనే ఎన్నికల కమిషన్కు నివేదించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement