గవర్నర్‌ను విచారిస్తున్న సీబీఐ అధికారులు | AugustaWestland deal: CBI examine Governor Narasimhan | Sakshi
Sakshi News home page

Jul 9 2014 12:37 PM | Updated on Mar 22 2024 11:04 AM

అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో గవర్నర్ నరసింహన్ను సీబీఐ అధికారులు బుధవారం విచారిస్తున్నారు. రాజ్భవన్లో ఆయనను సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. నరసింహన్ వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. నరసింహన్‌ను కీలక సాక్షిగా సీబీఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement