తమిళనాడులో సంక్షోభానికి తెర | Sakshi
Sakshi News home page

తమిళనాడులో సంక్షోభానికి తెర

Published Thu, Feb 16 2017 2:41 PM

తమిళనాడులో కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. సీఎం కుర్చీ కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పోటీ పడడంతో సంక్షోభం మొదలైంది.

Advertisement
Advertisement