ఏసీబీ వలలో ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ | ACB rides on ap ssc board directorate | Sakshi
Sakshi News home page

Jul 28 2016 3:06 PM | Updated on Mar 22 2024 11:06 AM

ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌ ఏసీబీ వలలో చిక్కారు. డీఈడీ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించడం కోసం రూ. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రసన్నకుమార్‌ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేస్తున్నారనే సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డెరైక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement