పడవ మునిగి 97 మంది గల్లంతు | Sakshi
Sakshi News home page

పడవ మునిగి 97 మంది గల్లంతు

Published Fri, Apr 14 2017 10:57 AM

లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో సముద్రంలో పడవ మునిగిపోవడంతో 97 మంది శరణార్థులు గల్లంతయ్యారు. ఈ పడవలో మొత్తం 120 మంది ఉన్నారు. లిబియా కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే రంగంలోకి 23 మందిని రక్షించారు.