ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 13 జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. టీపీఆర్ పద్ధతిలో రేషనలైజ్ నిర్వహించాలి. మండల స్థాయిలో వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. కిలో మీటర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 30 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తించాలి.
Aug 8 2015 7:42 AM | Updated on Mar 22 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement