ఏర్పేడు లారీ ప్రమాదం మిగిల్చిన విషాదం | 13 in one village killed after Tirupati-bound lorry ploughs into crowded market | Sakshi
Sakshi News home page

Apr 22 2017 4:23 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఏర్పేడులో మరణ మృదంగం మోగింది. కన్నుమూసి తెరిచేలోగా 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హాహాకారాలు, ఏడుపులు, రోదనలు మిన్నంటాయి. రక్తపు మడుగులో తడిసి ముద్దయిన అభాగ్యులు కొందరైతే, మాంసపు ముద్దలుగా మారి విగతజీవులైన వారు మరికొందరు. ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌ ముందు శుక్రవారం భయానక వాతావరణం నెలకొంది. మృత్యువులా దూసుకొచ్చిన లారీ రైతులు, వ్యవసాయ కూలీలను పొట్టన పెట్టుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement