నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్. అనుకున్న సమయం కన్నా నెల రోజులు ముందుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఔట్ అండ్ ఔట్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రేయా, ముస్కాన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా కైరా దత్ ఐటెం సాంగ్ తో అలరించనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా స్టంపర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. 'నే అడుగెడితే.. షో మొదలెడితే.. అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే..' అంటూ సాగే ఈ పాట నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆగస్టు 17న ఈ సినిమా ఆడియో వేడుక ఖమ్మంలో అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.
పైసా వసూల్ టైటిల్ సాంగ్ టీజర్
Published Wed, Aug 16 2017 10:27 AM
Advertisement
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement