నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

Jan 7 2026 7:14 AM | Updated on Jan 7 2026 7:14 AM

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యం

ఎస్‌ఈ గౌతంరెడ్డి

సంగెం: వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను అందించమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మొండ్రాయిలో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారానికి మూడు రోజులు ప్రతీ సెక్షన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామన్నారు. గ్రామాలకు అధికారులు వచ్చినపుడు విద్యుత్‌ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement