రూ.100 కోట్లతో అభివృద్ధి కొడంగల్‌ పట్టణంలోని శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. | - | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లతో అభివృద్ధి కొడంగల్‌ పట్టణంలోని శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.

Aug 3 2025 8:54 AM | Updated on Aug 3 2025 8:58 AM

రూ.100 కోట్లతో అభివృద్ధి కొడంగల్‌ పట్టణంలోని శ్రీమహాలక్

రూ.100 కోట్లతో అభివృద్ధి కొడంగల్‌ పట్టణంలోని శ్రీమహాలక్

8లోu

స్నేహం గొప్పవరం

ఎవరికై నా స్నేహం అనేది గొప్ప వరం లాంటిది. మంచి స్నేహితులు దొరకడం మరింత అదృష్టమే.. ఈ ప్రపంచంలో ధనిక, పేద అనే తేడా చూడనది స్నేహం ఒక్కటే. దాన్ని దేనితో పోల్చలేము. వెలకట్టలేము.. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా ఫ్రెండ్‌షిప్‌ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. స్నేహం చేయడం ముఖ్యం కాదు.. దాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.. ఆ ధ్యాస, తపన ఇద్దరిలోనూ ఉండాలి.. అప్పుడే అది కలకాలం పదిలంగా ఉంటుంది. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా అది నిలబడదు.. సమయం దొరికినప్పుడల్లా చిన్ననాటి మిత్రులతో మాట్లాడతా. వారిని మీట్‌ అవుతా.

– నారాయణరెడ్డి, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement