అయ్యో.. రైతన్నా

Farmer Who Went To Help Other Farmers And Assassination On The Electricity pole - Sakshi

కామేపల్లి: తోటి రైతుకు సాయం చేయడానికి వెళ్లిన ఓ రైతు విద్యుత్‌ స్తంభంపైనే ప్రాణాలు వదిలాడు. వివరాలు.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడంలో ఓ రైతుకు చెందిన కరెంటు మోటారుకు ఆదివారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అదే గ్రామానికి చెందిన సూర ప్రభాకర్‌(46)  విద్యుత్‌ స్తంభం ఎక్కి తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీగలపై వేలాడుతూనే ప్రాణాలు వదిలాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top