
ట్రెండింగ్లో లోకేష్ వ్యాఖ్యలు..
తల్లికి వందనంలో రూ.2వేలు కోత విధించినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ పాత వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో బడి బాగు కోసం రూ.వెయ్యి తగ్గిస్తే.. నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఏకంగా రూ.2వేలు కోత పెట్టడంతో అంతా పాత వీడియోలను గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. నాడు దుమ్మెత్తిపోసిన నోరు ఇప్పుడేమైందని ప్రశ్నిస్తున్నారు.
అమ్మఒడి విధివిధానాలు వెల్లడిచేసిన సమయంలో ట్విట్టర్ వేదికగా 2022 ఏప్రిల్ 15వ తేదీన
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై లోకేష్ చేసిన ఆరోపణలు