పోరాడి ఓడిన రష్మిక జోడి | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన రష్మిక జోడి

Published Sun, Sep 17 2023 1:48 AM

Rashmika Jodi lost the fight - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. పెర్త్‌లో జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో రష్మిక (భారత్‌)–మోనిక్‌ బ్యారీ (న్యూజిలాండ్‌) ద్వయం 6–3, 1–6, 7–10తో మిసాకి–నాహో (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది.  సింగిల్స్‌లో రష్మిక తొలి రౌండ్‌లో 3–6, 3–6తో ఐవా డెస్టానీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓటమి పాలైంది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement