పోరాడి ఓడిన రష్మిక జోడి | Rashmika Jodi lost the fight | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన రష్మిక జోడి

Sep 17 2023 1:48 AM | Updated on Sep 17 2023 1:48 AM

Rashmika Jodi lost the fight - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. పెర్త్‌లో జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో రష్మిక (భారత్‌)–మోనిక్‌ బ్యారీ (న్యూజిలాండ్‌) ద్వయం 6–3, 1–6, 7–10తో మిసాకి–నాహో (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది.  సింగిల్స్‌లో రష్మిక తొలి రౌండ్‌లో 3–6, 3–6తో ఐవా డెస్టానీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓటమి పాలైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement