
అతిథులొచ్చాయోచ్..
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
దేశీయ పక్షులతో సైబీరియన్ కొంగలు
విదేశాల నుంచి వలస వచ్చిన సైబీరియన్ కొంగలు సందడి చేస్తున్నాయి. దేశ వాలీ పక్షులతో కలిసి ఆహారాన్వేషణ సాగిస్తున్నాయి. పంట పొలాలు, అడుగంటుతున్న చెరువులు, కుంటల్లోని పురుగులను, చేపలను వేటాడి తింటున్నాయి. మండల కేంద్రమైన మిరుదొడ్డి పెద్ద చెరువులో సందడి చేస్తున్న దేశీయ పక్షులతో పాటు, సైబీరియన్ కొంగలను ‘సాక్షి’కెమెరా క్లిక్మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)
న్యూస్రీల్

అతిథులొచ్చాయోచ్..

అతిథులొచ్చాయోచ్..