చరిత్ర చెరిపేస్తే చెరగదు.. విడదల రజిని ట్వీట్‌ | Ex-Minister Vidadala Rajini Remembers YSRCP’s Historic Medical College Launches | Sakshi
Sakshi News home page

చరిత్ర చెరిపేస్తే చెరగదు.. విడదల రజిని ట్వీట్‌

Sep 15 2025 11:52 AM | Updated on Sep 15 2025 12:10 PM

Ex Minister Vidadala Rajini Twitter On Medical Colleges

సాక్షి, తాడేపల్లి: ‘చరిత్ర చెరిపేస్తే చెరగదు’ అంటూ మెడికల్ కాలేజీల ప్రారంభాలపై మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్‌ చేశారు. ‘‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం (15 సెప్టెంబర్ 2023) వైఎస్సార్‌సీపీ హయాంలో విజయ నగరం, రాజమండ్రి , ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం. ఇవి కేవలం కాలేజీలు కాదు.. ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రక నిర్ణయం, వైఎస్సార్‌సీపీ ముద్ర’’ అంటూ విడదల రజిని పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement