లాస్ ఏంజిల్స్లో జరిగిన స్వరోవ్స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా
స్వరోవ్స్కీ స్థాపించి 130 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2025లో 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.
"130 ఇయర్స్ ఆఫ్ లైట్ & జాయ్" అనే పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
2025 దీపావళి సందర్భంగా రష్మిక మందన్నాను ఇండియా కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది.
మెట్ గాలా 2025:"టైలర్డ్ ఫర్ యు" అనే థీమ్తో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది.
అరియానా గ్రాండేతో కలిసి స్ప్రింగ్-సమ్మర్ 2025 ప్రచారాన్ని కూడా చేపట్టింది.


