
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే
1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)
2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ
3.అరకు- బొడ్డేటి ప్రసాద్
4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)
5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)
6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)
7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి
8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్ (ఎమ్మెల్సీ)
9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి
10.మచిలీపట్నం -జెట్టి గురునాథం
11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు
12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)
13.గుంటూరు-పోతిన మహేష్
14.నరసరావుపేట-డా.పూనూరు గౌతంరెడ్డి
15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)
16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి
17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)
19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్రెడ్డి
20.రాజంపేట- కొత్తమద్ది సురేష్బాబు (మేయర్)
21.కడప-కొండూరి అజయ్రెడ్డి
22.అనంతరం-బోరెడ్డి నరేష్కుమార్రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)
23.హిందూపురం-ఆర్.రమేష్రెడ్డి
24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)
25.కర్నూలు-గంగుల ప్రభాకర్రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

