కూలిన హనుమాన్‌ మందిరం మండపం.. ఆరుగురు మృతి | Hanuman temple pavilion collapses 20 people in the debris | Sakshi
Sakshi News home page

కూలిన హనుమాన్‌ మందిరం మండపం.. ఆరుగురు మృతి

Jun 20 2026 4:56 PM | Updated on Jun 20 2026 6:37 PM

Hanuman temple pavilion collapses 20 people in the debris

మహారాష్ట్ర పర్భనీ జిల్లా యశ్వాడీలో ఘోర ప్రమాదం జరిగింది.  నిర్మాణంలో ఉన్న హనుమాన్‌ మందిరం మండపం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా శిథిలాల కింద మరో 20 మందికి పైగా చిక్కుకున్నట్లు  తెలుస్తోంది.  దీంతో వెంటనే అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement