● అధిక ఉష్ణోగ్రతల(హీట్వేవ్)తో డీహైడ్రేషన్(శరీరంలో నీటి కొరత) ఏర్పడే ప్రమాదం ఉంది.
● తలనొప్పి, వాంతులు, బీపీ సమస్యలు పెరుగుతాయి.
● ఎండల్లో బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు తిరగరాదు.
● మధ్యాహ్నం 12 నుంచి సాయం6తం 4 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిది.
● ఈ సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు.
● రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి.
● కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోవాలి.
● వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది.
● ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు గొడుగు తీసుకెళ్లాలి. కనీసం తలను టోపీ, టువాలతో కప్పుకోవాలి.


