దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేసుకోండి

Jun 18 2025 3:11 AM | Updated on Jun 18 2025 3:11 AM

దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు చేసుకోండి

కొత్తగా రైతుభరోసా కోసం అర్హులైన వారు శుక్రవారంలోగా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో కొత్తగా నమోదు చేసుకోవాల్సిన వారు 6,648 మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 4 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇతర గ్రామాలకు వెళ్లి అందుబాటులో లేని వారికి ఫోన్‌లో సమాచారం ఇస్తున్నాం. రెండు రోజుల్లో వంద శాతం నమోదు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

– చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement