
దరఖాస్తు చేసుకోండి
కొత్తగా రైతుభరోసా కోసం అర్హులైన వారు శుక్రవారంలోగా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో కొత్తగా నమోదు చేసుకోవాల్సిన వారు 6,648 మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 4 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇతర గ్రామాలకు వెళ్లి అందుబాటులో లేని వారికి ఫోన్లో సమాచారం ఇస్తున్నాం. రెండు రోజుల్లో వంద శాతం నమోదు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి
●