పట్టించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోవాలి

Feb 15 2026 9:40 AM | Updated on Feb 15 2026 9:40 AM

పట్టి

పట్టించుకోవాలి

సీతారాముల స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం, ఏడు రోజలు పాటు నాగవెల్లి తదితర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ధూపదీప నైవేద్యాలకు డబ్బులు అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవాలి

– అత్తిని మహేందర్‌ శర్మ, ప్రధాన అర్చకుడు

నిధులు మంజూరు చేయాలి

సీతారామచంద్ర స్వామి ఆల య అభివృద్ధికి కృషి చేస్తా. ఆలయ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్ర భుత్వం నిధులు మంజూరు చేయాలి.– డోంగిరి స్వప్న, సర్పంచ్‌, సుద్దాల

పట్టించుకోవాలి
1
1/1

పట్టించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement