రష్యా,ఉక్రెయిన్‌ మధ్య శాంతికి భారత్‌ పాత్ర కీలకం: ఇటలీ పీఎం | Italy Pm Giorgia Meloni Meets Ukraine President | Sakshi
Sakshi News home page

రష్యా,ఉక్రెయిన్‌ మధ్య శాంతికి భారత్‌ పాత్ర కీలకం: ఇటలీ పీఎం

Sep 8 2024 9:59 AM | Updated on Sep 8 2024 12:51 PM

Italy Pm Giorgia Meloni Meets Ukraine President

రోమ్‌: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య రెండేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి భారత్‌, చైనా కీలక పాత్ర పోషిస్తాయని మెలోని అన్నారు. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి సంబంధించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఇటలీలో పర్యటించారు. 

ఈ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ మెలోనితో సమావేశమయ్యారు. రష్యా, ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతుటుందని మెలోని తెలిపారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఇదీ చదవండి.. వాళ్లు సంక్షోభాన్ని పోగోట్టగలరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement