గన్ఫౌండ్రీ: నది తల్లిలాంటిదని నదుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం ఆదర్శ్నగర్లోని బిర్లా సైన్స్ సెంటర్లో గోదావరి హారతి యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. పర్యావరణం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. గోదావరి నదిలో రసాయనాలు, వ్యర్థాలు కలుస్తున్నాయని వాటి నుంచి గోదావరి నదిని రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి నది అధ్యయనం కోసం నిర్వహిస్తున్న యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక ఛైర్మన్ మురళీధర్రావు మాట్లాడుతూ.... జూన్ 3వ తేదీన కందకుర్తిలో ప్రారంభమై బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం ప్రాంతాల మీదుగా జూన్ 8వ తేదీన ఈ యాత్ర ముగుస్తుందని వెల్లడించారు.
3 నుంచి గోదావరి హారతి యాత్ర
Published Fri, Jun 2 2023 3:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
11న ప్రియాంకా గాంధీ సభ
పరిస్థితి విషమించి యువకుడు..
అవినీతి ‘కాలువ’
తప్పక చదవండి
Advertisement