‘పల్లె వెలుగులు’ లేవు | - | Sakshi
Sakshi News home page

‘పల్లె వెలుగులు’ లేవు

Jul 30 2025 9:16 AM | Updated on Jul 30 2025 9:16 AM

‘పల్లె వెలుగులు’ లేవు

‘పల్లె వెలుగులు’ లేవు

గుంటూరు రీజియన్‌ పరిధిలో మొత్తం 412 బస్సులు ఉన్నాయి. అందులో 97 హైర్‌ బస్సులు, 215 పల్లె వెలుగు, 41 అల్ట్రాడీలక్స్‌, 44 సూపర్‌ లగ్జరీ, 12 ఇంద్ర, 4 అమరావతి స్కానియా ఉన్నాయి. కూటమి గద్దెనెక్కిన తరువాత 2024 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అని ఊదరగొట్టారు. ఆ తరువాత దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ ఏడాది కాలయాపన చేశారు. నానాటికీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోవటంతో మరోసారి ఉచిత బస్సును తెరపైకి తెచ్చారు. మంత్రులు సైతం దీనిపై తలోమాట మాట్లాడుతుండడంపై అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement