మాలధారణతో మనసు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

మాలధారణతో మనసు ప్రశాంతం

Nov 3 2025 6:48 AM | Updated on Nov 3 2025 6:56 AM

ఏటా స్వాములను శబరిమల దర్శనానికి తీసుకుని వెళ్తున్నాం. ఈ ఏడాది కొత్తగా 18 మంది కన్నె స్వాములు మాలధారణ చేశారు. మాలధారణ చేయడం వలన ఆధ్యాత్మిక చింతన పెరిగి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

పులగం శ్రీనివాసరెడ్డి,

గురుస్వామి, రాయవరం

నిష్టగా దీక్ష చేస్తే ఫలితం

ఇప్పటి వరకు 35 సార్లు మాలధారణ చేయగా, ఈ ఏడాది 36వ సారి మాలధారణ చేశాను. ఇది భగవంతుడి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఎంత నిష్టగా దీక్ష చేస్తే అంత ఫలితం ఉంటుంది. నాలుగు సంవత్సరాలుగా రోజూ 500 మందికి పైగా అన్నదానం చేస్తున్నాం

తోట తాతాజీ, గురుస్వామి, కనకాలపేట

మాలధారణతో మనసు ప్రశాంతం 
1
1/2

మాలధారణతో మనసు ప్రశాంతం

మాలధారణతో మనసు ప్రశాంతం 
2
2/2

మాలధారణతో మనసు ప్రశాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement