ఆదివారం | - | Sakshi
Sakshi News home page

ఆదివారం

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

సత్యమేవ జయతే సంపుటి: 19 సంచిక: 41 పేజీలు: 10+6+32 పేజీల ఆదివారం అనుబంధం వెల: శ్రీ 8.00 Simultaneously Printed at Tirupathi | Vijayawada | Chennai | Delhi | Bangalore | Hyderabad | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | Rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Visakhapatnam | Warangal

సత్యమేవ జయతే

3-5-2026

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,008 మంది స్వామిని దర్శించుకున్నారు. 36,144 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

‘గ్రామం ప్రగతిపథంలో ఉంటే

ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు’

www.sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement