● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్‌ ● ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉపాధ్యాయుల బదిలీలు ● వింత నిబంధనలతో నష్టపోయిన ఎస్జీటీ, భాషా పండితులు ● గత వైఎస్సార్‌సీపీ పాలనలో సాఫీగా సాగిన బదిలీల కౌన్సెలింగ్‌ ● కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్న బాధిత ఉపాధ్ | - | Sakshi
Sakshi News home page

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్‌ ● ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉపాధ్యాయుల బదిలీలు ● వింత నిబంధనలతో నష్టపోయిన ఎస్జీటీ, భాషా పండితులు ● గత వైఎస్సార్‌సీపీ పాలనలో సాఫీగా సాగిన బదిలీల కౌన్సెలింగ్‌ ● కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్న బాధిత ఉపాధ్

Jun 16 2025 5:41 AM | Updated on Jun 16 2025 6:01 AM

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉపాధ్యాయురాలు పేరు సుధారాణి. ఆమె 9 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే డీఈవో పూల్‌ లో ఉండే భాషా పండితుల బదిలీల్లో ఆమెకు అన్యాయం జరిగింది. కూటమి పాలనలో వెబ్‌ విచిత్ర బదిలీలతో ఉద్యోగ విరమణ పొందే సమయంలో ఆమె సీనియర్‌ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 120 కి.మీ దూరంలో బదిలీ చేశారు. తిరుపతి సమీపంలో ఆప్షన్‌ నమోదు చేసినప్పటికీ దూరప్రాంతంలో బదిలీ చేయడంతో ఆమె నష్టపోయింది.

ఈ టీచర్‌ పేరు కస్తూరీ. ఈమెకు స్పౌజ్‌ నిబంధనను నమోదు చేసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 90 కి.మీ దూరంలో బదిలీ చేశారు. దీంతో ఈమె ప్రస్తుత బదిలీల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ టీచర్‌ పేరు కనకదుర్గ. ఈమె న్యాయపరంగా భర్తతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఫ్రిపరెన్షియల్‌ కేటగిరీలో పాయింట్స్‌ పొంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అన్ని అర్హతలున్నా నిబంధనలకు వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలానికి బదిలీ చేశారు.

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్‌ ● ఉమ్మడి చిత్1
1/2

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్‌ ● ఉమ్మడి చిత్

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్‌ ● ఉమ్మడి చిత్2
2/2

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్‌ ● ఉమ్మడి చిత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement