దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్‌ దంపతులు | TTD Chairman YV Subba Reddy Visited Vijayawada Durga Temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్‌ దంపతులు

Aug 10 2021 8:52 AM | Updated on Aug 10 2021 9:13 AM

TTD Chairman YV Subba Reddy Visited Vijayawada Durga Temple - Sakshi

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ ఛైర్మన్‌, ఈవో అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement